ముఖ్య సమాచారం
-
పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు పొందిన 5,757 మంది కానిస్టేబుళ్లకు ఈ నెల 22 నుంచి ట్రైనింగ్ కార్యక్రమం
-
నేటి నుంచి పాఠశాలల్లో ఆధార్ క్యాంపులు
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
మంత్రి కొల్లు రవీంద్ర 21.02.2025 శుక్రవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమం
Updated on: 2025-02-21 07:36:00
కృష్ణ గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కొల్లు రవీంద్ర స్థానిక ఎమ్మెల్యేలు కృష్ణ ప్రసాద్ , వెనిగళ్ళ రాము , జనసేన ఇంచార్జ్ బండి రామకృష్ణ తో కలిసి రేపు 21.02.2025 శుక్రవారం ఉదయం 9 గంటలకు పెడన నియోజకవర్గం వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ లో మరియు బంటుమిల్లి మండలం అర్థమూరులో ప్రచారం నిర్వహిస్తారు.. తదుపరి 10.30కి గుడివాడ నియోజకవర్గం నారాయణ కాలేజీలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు..