ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
డాక్యుమెంట్ రైటర్స్కి కర్ణాటక హైకోర్టు గట్టి హెచ్చరిక!
Updated on: 2025-01-25 07:42:00

"డాక్యుమెంట్ రాసే ముందు పత్రాలను సరిచూసి, ఆస్తి హక్కులను నిర్ధారించాలి. నిర్లక్ష్యం చేస్తే శిక్షలు తప్పవు! హైకోర్టు తీర్పు ముఖ్య అంశాలు: ప్రమాదకర నిర్లక్ష్యం: యాజమాన్య హక్కుల పరిశీలన లేకుండా డాక్యుమెంట్ రాసినట్లయితే నకిలీ పత్రాల విషయంలో రైటర్ పైనా నేర బాధ్యత వుంటుంది. నేర విచారణ తప్పదు: "డాక్యుమెంట్ రైటర్ మాత్రమేనని చెప్పి నేరాలకు దూరంగా ఉండలేరు" అని హైకోర్టు స్పష్టం చేసింది. న్యాయపరమైన చర్యలు: ఫోర్జరీ కేసులు, నకిలీ పత్రాల వాడకం మూడవ వర్గాలకు నష్టం కలిగిస్తే, రైటర్స్పై క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. పత్రాల పరిశీలన తప్పనిసరి: డాక్యుమెంట్ రాసేముందు అన్ని ఆధారాలను పరిశీలించి, ఆస్తి హక్కుల వివరాలను నిర్ధారించాల్సిన బాధ్యత డాక్యుమెంట్ రైటర్దే.