ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
గుంటూరు...ఫలించిన కేంద్ర మంత్రి పెమ్మసాని కృషి...
Updated on: 2025-01-22 05:49:00

కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన కృషి ఫలితంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యంత కీలకమైనసర్వీస్ బ్లాక్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు అనుమతులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం... 10కోట్ల రూపాయల వ్యయంతో సర్వీస్ బ్లాక్ మరి ఇతర అభివృద్ధి పనులకు జీవో జారీ చేసిన ఏపీ ప్రభుత్వం... గుంటూరు జిల్లాలో పేదలకు అపర సంజీవనిగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణంలో కీలక ఘట్టమని పెమ్మసాని ఆనందం వ్యక్తం చేశారు...