ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
రిమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన కర్నూలు వాసి
Updated on: 2023-09-01 08:23:00

కడప రిమ్స్ లో ఎంబీబీఎస్ చదువుతున్న కర్నూలు వాసి డాక్టర్ కావ్యశ్రీ కళాశాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను తన ఇంటెన్షిప్ నందు పిడియాట్రిక్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. ఈ మెడల్ సాధించినందుకు తనకు ఎంతో గర్వంగా ఉందని, తనకు ప్రోత్సాహాన్ని అందించిన తన ప్రొఫెసర్స్ కు, తోటి డాక్టర్లకు, తన కుటుంబ సభ్యులకు కావ్యశ్రీ ధన్యవాదాలు తెలియచేశారు. కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.