ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
రిమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన కర్నూలు వాసి
Updated on: 2023-09-01 08:23:00
కడప రిమ్స్ లో ఎంబీబీఎస్ చదువుతున్న కర్నూలు వాసి డాక్టర్ కావ్యశ్రీ కళాశాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను తన ఇంటెన్షిప్ నందు పిడియాట్రిక్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. ఈ మెడల్ సాధించినందుకు తనకు ఎంతో గర్వంగా ఉందని, తనకు ప్రోత్సాహాన్ని అందించిన తన ప్రొఫెసర్స్ కు, తోటి డాక్టర్లకు, తన కుటుంబ సభ్యులకు కావ్యశ్రీ ధన్యవాదాలు తెలియచేశారు. కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.