ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
వనపర్తి: జూరాల కాల్వలో మునిగి ఇద్దరు మృతి
Updated on: 2023-04-22 14:01:00
వనపర్తి జిల్లా ఆత్మకూర్లో విషాదం జరిగింది. జూరాల ఎడమ కాల్వలో మునిగి ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. వివరాలు.. జూరాల ఎడమ కాల్వలోకి స్నానానికి వెళ్లిన ఐదుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. వారిలో ముగ్గురు సురక్షితంగా బయటపడగా, మరో ఇద్దరు మృతిచెందారు. చనిపోయిన వారిలో ఒకరు జెన్కో ఉద్యోగి రాజేంద్రప్రసాద్ కాగా, మరొకరు ఆయన బంధువు శ్రవణ్ గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.