ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
పరిమితికి మించిన ప్యాసింజర్ తో వెళుతున్న ట్రావెల్ బస్సును సీజ్ ఆర్టిఏ అధికారులు
Updated on: 2023-07-11 17:46:00

నిర్మల్ జిల్లా నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని గంజాల్ టోల్ ప్లాజా వద్ద హైదరాబాద్ నుండి ఉత్తరప్రదేశ్ కి వెళ్తున్న ట్రావెల్ బస్సును ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు 30 మంది ప్యాసింజర్ 61 మంది ప్యాసింజర్ ఉండడంతో వెంటనే అధికారులు బస్సును సీజ్ చేసి నిర్మల్ ఆర్టీసీ డిపి లో ఉంచారు అధిక లోడుతో వెళ్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎంబీఐ హరేంద్ర కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు