ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
పరిమితికి మించిన ప్యాసింజర్ తో వెళుతున్న ట్రావెల్ బస్సును సీజ్ ఆర్టిఏ అధికారులు
Updated on: 2023-07-11 17:46:00

నిర్మల్ జిల్లా నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని గంజాల్ టోల్ ప్లాజా వద్ద హైదరాబాద్ నుండి ఉత్తరప్రదేశ్ కి వెళ్తున్న ట్రావెల్ బస్సును ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు 30 మంది ప్యాసింజర్ 61 మంది ప్యాసింజర్ ఉండడంతో వెంటనే అధికారులు బస్సును సీజ్ చేసి నిర్మల్ ఆర్టీసీ డిపి లో ఉంచారు అధిక లోడుతో వెళ్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎంబీఐ హరేంద్ర కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు