ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
పరిమితికి మించిన ప్యాసింజర్ తో వెళుతున్న ట్రావెల్ బస్సును సీజ్ ఆర్టిఏ అధికారులు
Updated on: 2023-07-11 17:46:00

నిర్మల్ జిల్లా నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని గంజాల్ టోల్ ప్లాజా వద్ద హైదరాబాద్ నుండి ఉత్తరప్రదేశ్ కి వెళ్తున్న ట్రావెల్ బస్సును ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు 30 మంది ప్యాసింజర్ 61 మంది ప్యాసింజర్ ఉండడంతో వెంటనే అధికారులు బస్సును సీజ్ చేసి నిర్మల్ ఆర్టీసీ డిపి లో ఉంచారు అధిక లోడుతో వెళ్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎంబీఐ హరేంద్ర కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు