ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
ములుగు మండలం మల్లంపల్లి సోషల్ వెల్ఫర్ స్కూల్ లో వివాదం
Updated on: 2023-07-10 21:11:00
ములుగు మండలం మల్లంపల్లి సోషల్ వెల్ఫర్ స్కూల్ లో వివాదం మద్యం సేవిస్తున్నారనే నెపంతో విద్యార్థులను చితకబడిన పాఠశాల పీఈటి కార్తీక్ రాత్రి సమయాల్లో మద్యం సేవిస్తూ ఉన్న పీఈటి నీ గుర్తించిన విద్యార్థులను చితకబాదిన పిఈటి కార్తీక్ విద్యార్థులే మద్యం సేవిస్తున్నట్టు చిత్రీకరించి ఒప్పుకోవాల్సిందిగా పీఈటి చితకబాదాడని ఆరోపిస్తున్న బాధిత విధ్యార్థులు విద్య బుద్దులు నేర్పాల్సిన విద్యాలయంలో పిఈటి మద్యం సేవిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని విద్యార్థుల ఆరోపణ మద్యం సేవిస్తూ దొరికిన పిఈటి, తామే మద్యం సేవిస్తున్నట్టుగా బలవంతంగా లెటర్ రాయించుకున్నాడని ఆరోపిస్తున్న విద్యార్థులు కులం పేరుతో దూషిస్తూ గాయాలు అయ్యేలా చితకబాదిన పిఈటి పాఠశాలలోకి మీడియాకు అనుమతులు లేవంటు బుకాయిస్తున్న పిఈటి, ప్రిన్సిపల్ ఇదేమని అడగడానికి వెళ్ళిన విద్యార్థుల తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగిన టీచర్లు