ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
ములుగు మండలం మల్లంపల్లి సోషల్ వెల్ఫర్ స్కూల్ లో వివాదం
Updated on: 2023-07-10 21:11:00

ములుగు మండలం మల్లంపల్లి సోషల్ వెల్ఫర్ స్కూల్ లో వివాదం మద్యం సేవిస్తున్నారనే నెపంతో విద్యార్థులను చితకబడిన పాఠశాల పీఈటి కార్తీక్ రాత్రి సమయాల్లో మద్యం సేవిస్తూ ఉన్న పీఈటి నీ గుర్తించిన విద్యార్థులను చితకబాదిన పిఈటి కార్తీక్ విద్యార్థులే మద్యం సేవిస్తున్నట్టు చిత్రీకరించి ఒప్పుకోవాల్సిందిగా పీఈటి చితకబాదాడని ఆరోపిస్తున్న బాధిత విధ్యార్థులు విద్య బుద్దులు నేర్పాల్సిన విద్యాలయంలో పిఈటి మద్యం సేవిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని విద్యార్థుల ఆరోపణ మద్యం సేవిస్తూ దొరికిన పిఈటి, తామే మద్యం సేవిస్తున్నట్టుగా బలవంతంగా లెటర్ రాయించుకున్నాడని ఆరోపిస్తున్న విద్యార్థులు కులం పేరుతో దూషిస్తూ గాయాలు అయ్యేలా చితకబాదిన పిఈటి పాఠశాలలోకి మీడియాకు అనుమతులు లేవంటు బుకాయిస్తున్న పిఈటి, ప్రిన్సిపల్ ఇదేమని అడగడానికి వెళ్ళిన విద్యార్థుల తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగిన టీచర్లు