ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
ములుగు మండలం మల్లంపల్లి సోషల్ వెల్ఫర్ స్కూల్ లో వివాదం
Updated on: 2023-07-10 21:11:00
ములుగు మండలం మల్లంపల్లి సోషల్ వెల్ఫర్ స్కూల్ లో వివాదం మద్యం సేవిస్తున్నారనే నెపంతో విద్యార్థులను చితకబడిన పాఠశాల పీఈటి కార్తీక్ రాత్రి సమయాల్లో మద్యం సేవిస్తూ ఉన్న పీఈటి నీ గుర్తించిన విద్యార్థులను చితకబాదిన పిఈటి కార్తీక్ విద్యార్థులే మద్యం సేవిస్తున్నట్టు చిత్రీకరించి ఒప్పుకోవాల్సిందిగా పీఈటి చితకబాదాడని ఆరోపిస్తున్న బాధిత విధ్యార్థులు విద్య బుద్దులు నేర్పాల్సిన విద్యాలయంలో పిఈటి మద్యం సేవిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని విద్యార్థుల ఆరోపణ మద్యం సేవిస్తూ దొరికిన పిఈటి, తామే మద్యం సేవిస్తున్నట్టుగా బలవంతంగా లెటర్ రాయించుకున్నాడని ఆరోపిస్తున్న విద్యార్థులు కులం పేరుతో దూషిస్తూ గాయాలు అయ్యేలా చితకబాదిన పిఈటి పాఠశాలలోకి మీడియాకు అనుమతులు లేవంటు బుకాయిస్తున్న పిఈటి, ప్రిన్సిపల్ ఇదేమని అడగడానికి వెళ్ళిన విద్యార్థుల తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగిన టీచర్లు