ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
శ్రీశైలం రహదారిలో రెండు వాహనాలు డీ. రంగాపూర్ కు చెందిన వ్యక్తులకు గాయాలు
Updated on: 2023-07-09 14:23:00
అచ్చంపేట మండలం రంగాపూర్ కు చెందిన వ్యవసాయ కూలీలు శ్రీశైలం వైపునుండి బొలెరో ట్రాలీ వాహనం లో వస్తుండగా ఎదురుగా వస్తున్న మారుతీ వ్యాగన్ ఆర్ కారు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తట్టిప్పించ బోయి ఢీ కొన్నాయి.. బొలెరో ప్రయానిస్తున్న ఒక వ్యక్తితీవ్ర గాయాలు.. అచ్చంపేట ఆసుపత్రి కి తరలించిన పోలీసులు