ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
శ్రీశైలం రహదారిలో రెండు వాహనాలు డీ. రంగాపూర్ కు చెందిన వ్యక్తులకు గాయాలు
Updated on: 2023-07-09 14:23:00

అచ్చంపేట మండలం రంగాపూర్ కు చెందిన వ్యవసాయ కూలీలు శ్రీశైలం వైపునుండి బొలెరో ట్రాలీ వాహనం లో వస్తుండగా ఎదురుగా వస్తున్న మారుతీ వ్యాగన్ ఆర్ కారు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తట్టిప్పించ బోయి ఢీ కొన్నాయి.. బొలెరో ప్రయానిస్తున్న ఒక వ్యక్తితీవ్ర గాయాలు.. అచ్చంపేట ఆసుపత్రి కి తరలించిన పోలీసులు