ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
బొబ్బిలిలో సిఎస్డి క్యాంటీన్ ఈసిహెచ్ఎస్ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని బొబ్బిలి మాజీ సైనికులు కోరారు
Updated on: 2026-01-09 15:42:00
రాష్ట్ర సైనిక సంక్షేమ అధికారి బ్రిగేడియర్ వెంకటరెడ్డి ను... మన్యం జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం బొబ్బిలి మాజీ సైనికుల సంక్షేమ సంఘం సభ్యులు అధ్యక్షులు రేవళ్ళ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆయనను మార్గమధ్యంలో బొబ్బిలి ఫ్లై ఓవర్ వద్ద మర్యాదపూర్వకంగా కలిసి . ఆయనకు పూల బొకేతో స్వాగతం పలికారు. అనంతరం బొబ్బిలి మాజీ సైనికుల సమస్యలను ఆయనకు తెలియజేశారు. ముఖ్యంగా బొబ్బిలిలో ఈసీహెచ్ఎస్ ఆసుపత్రి ఎంపానల్మేంట్ చేయాలని కోరారు. అలాగే సి ఎస్ డి క్యాంటీన్ కోసం వైజాగ్ వెళ్లవలసి వస్తుందని విజయనగరంలో ఆ సదుపాయం కల్పించాలని కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించి త్వరలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తమ వంతు కృషి చేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు మరడరామినాయుడు, ఉపాధ్యక్షులు రెడ్డి రామకృష్ణ, కార్యదర్శి ఎ గోవింద నాయుడు, కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్ ఆర్ మోహన్ రావు, పి నాగేశ్వరరావు, భోగి ఈశ్వరరావు, జి వి ఎస్ బి రావు, కే శ్రీనివాసరావు, ఎన్ పాపారావు, ఎం లక్ష్మణరావు, తదితర మాజీ సైనికులు పాల్గొన్నారు. ఇన్