ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
నేడు ఏపీ కేబినెట్ సమావేశం
Updated on: 2025-12-29 09:36:00
▪️రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సోమవారం ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరగనుంది. ▪️జిల్లాల పునర్విభజన, డివిజన్ కేంద్రాలు, మండలాల మార్పులు, చేర్పులు గురించి సుదీర్ఘ చర్చ. ▪️ఎస్ఐపిబిలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా పారిశ్రామిక వర్గాలకు భూకేటాయింపులు, రాయితీలు గురించి కూడా చర్చించే అవకాశం.