ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
ప్రపంచ విజేతగా భారత మహిళల కబడ్డీ జట్టు
Updated on: 2025-11-25 09:09:00
భారత మహిళల కబడ్డీ జట్టు ప్రపంచ విజేతగా నిలిచింది. ఫైనల్లో 35–28తో చైనీస్ తైపీపై గెలుపొందింది. భారత్ వరుసగా రెండో టైటిల్ ను దక్కించుకుంది. ఈ టోర్నీని తొలిసారిగా 2012లో నిర్వహించగా అప్పుడు కూడా భారత జట్టే ఛాంపియన్ గా నిలిచింది. ఈ ఏడాది నిర్వహించిన పోటీల్లో భారత్, బంగ్లాదేశ్, థాయ్ లాండ్, ఉగాండా, జర్మనీ, చైనీస్ తైపీ, ఇరాన్, నేపాల్, కెన్యా, జాంజిబార్ (టాంజానియా), పోలాండ్ తలపడ్డాయి.