ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు
Updated on: 2025-10-31 08:38:00
సామాన్యులు. తులం బంగారం కొనుగోలు చేయాలంటేనే భయపడే రోజులు వచ్చాయి. ఒకప్పుడు లక్ష రూపాయల లోపే ఉండేది. కానీ ఇప్పుడు లక్షా 20 వేల రూపాయల వరకు పెట్టుకోవాల్సిందే. అక్టోబర్ 31న దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,21,470 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,11,340 ఉంది. కిలో వెండి ధర రూ.1,50,900లకు చేరుకుంది.