ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
నేటి నుంచి యథావిధిగా స్కూళ్లు, కాలేజీలు
Updated on: 2025-10-30 09:26:00
తుఫాను తీరం దాటి వర్షాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో గురువారం నుంచి అన్ని పాఠశాలలు యథావిధిగా తెరుచుకునేలా కలెక్టర్లు ఆదేశాలు జారీచేశారు. పాఠశాల ప్రాంగణాల్లో చెట్లు పడిపోయినా, ఇతరత్రా అవాంతరాలుంటే వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే జూనియర్ కాలేజీలు, ఉన్నత విద్యా సంస్థలు కూడా నేటి నుంచి పనిచేయనున్నాయి.