ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
శ్రీలంకపై పాక్ ఉత్కంఠ విజయం
Updated on: 2025-09-24 06:49:00
శ్రీలంకపై 5 వికెట్ల తేడాతో పాక్ థ్రిల్లింగ్ విక్టరీ ఆసియా కప్లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో పాకిస్థాన్ అద్భుత విజయాన్ని అందుకుంది. మంగళవారం జరిగిన హోరాహోరీ సూపర్-4 పోరులో శ్రీలంకపై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఒక దశలో 80 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచిన పాకిస్థాన్ను.. నవాజ్ (38 నాటౌట్), తలత్ హుస్సేన్ (32 నాటౌట్) జోడీ ఆదుకుంది. వీరిద్దరూ ఆరో వికెట్కు అజేయంగా 58 పరుగులు జోడించి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఈ గెలుపుతో పాకిస్థాన్ టోర్నీలో తమ ఆశలను సజీవంగా నిలుపుకుంది.