ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
ఉన్నత విద్యామండలికి వైస్ చైర్మన్ల నియామకం
Updated on: 2025-09-18 09:01:00
ఉన్నత విద్యామండలిలో రెండు వైస్ చైర్మన్ పోస్టులను ప్రభుత్వం భర్తీచేసింది. వైస్ చైర్మన్-1గా ఆచార్య ఎస్.విజయభాస్కరరావు, వైస్ చైర్మన్-2గా ఆచార్య రత్నశీలామణి నియమితులయ్యారు. విజయభాస్కరరావు శ్రీవెంకటేశ్వర వర్సిటీలో ఫిజిక్స్, రత్నశీలామణి ఆచార్య నాగార్జున వర్సిటీలో ఇంగ్లిష్ ఆచార్యులుగా పనిచేస్తున్నారు. వీరు మూడేళ్లు వైస్ చైర్మన్ పదవిలో ఉంటారు. ఈ మేరకు మంగళవారం ఉన్నతవిద్య కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీచేశారు. .