ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
ఉన్నత విద్యామండలికి వైస్ చైర్మన్ల నియామకం
Updated on: 2025-09-18 09:01:00
ఉన్నత విద్యామండలిలో రెండు వైస్ చైర్మన్ పోస్టులను ప్రభుత్వం భర్తీచేసింది. వైస్ చైర్మన్-1గా ఆచార్య ఎస్.విజయభాస్కరరావు, వైస్ చైర్మన్-2గా ఆచార్య రత్నశీలామణి నియమితులయ్యారు. విజయభాస్కరరావు శ్రీవెంకటేశ్వర వర్సిటీలో ఫిజిక్స్, రత్నశీలామణి ఆచార్య నాగార్జున వర్సిటీలో ఇంగ్లిష్ ఆచార్యులుగా పనిచేస్తున్నారు. వీరు మూడేళ్లు వైస్ చైర్మన్ పదవిలో ఉంటారు. ఈ మేరకు మంగళవారం ఉన్నతవిద్య కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీచేశారు. .