ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
అవి చెల్లిస్తేనే... ఇకపైన రిజిస్ట్రేషన్
Updated on: 2025-08-24 07:33:00
జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశాలు
మచిలీపట్నం: నీటి తీరువా బకాయిలను చెల్లిస్తేనే పొలాలకు రిజిస్ట్రేషన్ చేయాలని జిల్లా కలెక్టర్ బాలాజీ అధికారులను గురువారం ఆదేశించారు.ఎన్నో సంవత్సరాల నుండి నీటి తీరువా బకాయిలు చెల్లించకపోవడం రూ.26.93 కోట్లు బకాయి పేరుకుపోయింది. జిల్లాకు చెందిన రైతులు తమ పొలాలను అమ్మినా, కొనుగోలు చేసినా నీటి తీరువా బకాయిలు లేకుండా ఉంటేనే రిజిస్ట్రేషన్ చేయాలని జిల్లాలో ఉన్న అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేశార