ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
అవి చెల్లిస్తేనే... ఇకపైన రిజిస్ట్రేషన్
Updated on: 2025-08-24 07:33:00
జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశాలు
మచిలీపట్నం: నీటి తీరువా బకాయిలను చెల్లిస్తేనే పొలాలకు రిజిస్ట్రేషన్ చేయాలని జిల్లా కలెక్టర్ బాలాజీ అధికారులను గురువారం ఆదేశించారు.ఎన్నో సంవత్సరాల నుండి నీటి తీరువా బకాయిలు చెల్లించకపోవడం రూ.26.93 కోట్లు బకాయి పేరుకుపోయింది. జిల్లాకు చెందిన రైతులు తమ పొలాలను అమ్మినా, కొనుగోలు చేసినా నీటి తీరువా బకాయిలు లేకుండా ఉంటేనే రిజిస్ట్రేషన్ చేయాలని జిల్లాలో ఉన్న అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేశార