ముఖ్య సమాచారం
-
ఏఐ సబ్జెక్టుతో ఏకంగా 50 కోర్సులు తీసుకువచ్చిన ఛండీగఢ్ యూనివర్సిటీ
-
భారత్లో ఎలాన్ మస్క్ స్టార్లింక్కు లైసెన్స్!
-
ఫిజియోథెరపీ పేరుతో ఇంట్లోకి చొరబడి... హైదరాబాద్ లో వృద్ధ దంపతుల దారుణ హత్య
-
న్యూజిలాండ్ లో కరోనా విజృంభణ
-
హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జిపై కారు దగ్ధం... వీడియో ఇదిగో!
-
8 జిల్లాలతో ‘విశాఖ ఎకనమిక్ రీజియన్
-
జమ్మూ కశ్మీర్లో వరల్డ్ వండర్ ఆవిష్కృతం..
-
మాజీ ఎంపీ యార్లగడ్డ అంకినీడు ప్రసాద్ కన్నుమూత
-
పిన్ కోడ్ లకు ఇక గుడ్ బాయ్ భవిష్యత్తు మొత్తం డిజిపిన్ లపైనే
-
ఫ్లిప్కార్ట్'కు ఆర్బీఐ నుంచి కీలక అనుమతి... దేశంలో ఇదే తొలిసారి!
సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్ జవాన్ కిడ్నాప్
Updated on: 2025-06-05 09:50:00

సరిహద్దు ప్రాంతాల్లో అక్రమంగా దేశంలోకి చొరబడే ప్రయత్నాలను అడ్డుకోవడం, ఉగ్రవాదులను పట్టుకునే విధుల్లో ఉన్న బీఎస్ఎఫ్ జవాన్ను బంగ్లాదేశీయులు కిడ్నాప్ చేశారు. ఈ ఘటన పశ్చిమబెంగాల్లోలోని ముర్షీదాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ బార్డర్ గార్డుల దృష్టికి భారత్ తీసుకెళ్లడంతో వారి జోక్యంతో బీఎస్ఎఫ్ జవాన్ను విడుదల చేశారు.