ముఖ్య సమాచారం
-
ఏఐ సబ్జెక్టుతో ఏకంగా 50 కోర్సులు తీసుకువచ్చిన ఛండీగఢ్ యూనివర్సిటీ
-
భారత్లో ఎలాన్ మస్క్ స్టార్లింక్కు లైసెన్స్!
-
ఫిజియోథెరపీ పేరుతో ఇంట్లోకి చొరబడి... హైదరాబాద్ లో వృద్ధ దంపతుల దారుణ హత్య
-
న్యూజిలాండ్ లో కరోనా విజృంభణ
-
హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జిపై కారు దగ్ధం... వీడియో ఇదిగో!
-
8 జిల్లాలతో ‘విశాఖ ఎకనమిక్ రీజియన్
-
జమ్మూ కశ్మీర్లో వరల్డ్ వండర్ ఆవిష్కృతం..
-
మాజీ ఎంపీ యార్లగడ్డ అంకినీడు ప్రసాద్ కన్నుమూత
-
పిన్ కోడ్ లకు ఇక గుడ్ బాయ్ భవిష్యత్తు మొత్తం డిజిపిన్ లపైనే
-
ఫ్లిప్కార్ట్'కు ఆర్బీఐ నుంచి కీలక అనుమతి... దేశంలో ఇదే తొలిసారి!
ఆటోను ఢీకొట్టిన కారు...నలుగురి దుర్మరణం
Updated on: 2025-06-05 09:30:00

ఆత్మకూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదంజరిగింది. ఆత్మకూరు మండలం ఏఎస్ పేట వద్ద ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వెంకటరావుపల్లి నుంచి తెల్లపాడుకు పొగాకు గ్రేడింగ్ కోసం కూలీలు ఆటోలో వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.