ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
అవనిగడ్డలో రోడ్డు ప్రమాదం...ఇద్దరు యువకులు మృతి..మరో ఇద్దరికి గాయాలు
Updated on: 2025-04-25 08:41:00

మోపిదేవి మండలం వార్పు రోడ్డులో ప్రమాదం.... లారీను ఢీకొన్న బైక్ ఇద్దరు యువకులు మృతి. మృతులు బంతుల సుధాకర్ (18),యాసా బాల భాస్కర్ (20)గా గుర్తింపు. ప్రమాదంలో అదుపు తప్పిన మరో బైక్ ఇద్దరికి గాయాలు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు