ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
అవనిగడ్డలో రోడ్డు ప్రమాదం...ఇద్దరు యువకులు మృతి..మరో ఇద్దరికి గాయాలు
Updated on: 2025-04-25 08:41:00

మోపిదేవి మండలం వార్పు రోడ్డులో ప్రమాదం.... లారీను ఢీకొన్న బైక్ ఇద్దరు యువకులు మృతి. మృతులు బంతుల సుధాకర్ (18),యాసా బాల భాస్కర్ (20)గా గుర్తింపు. ప్రమాదంలో అదుపు తప్పిన మరో బైక్ ఇద్దరికి గాయాలు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు