ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
మినుము కొనుగోళ్లలో దళారులకు ప్రమేయం ఇవ్వకండి
Updated on: 2025-04-25 07:34:00

మినుము కొనుగోలులో దళారుల ప్రమేయాన్ని నివారించాలని మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. జడ్పీ మీటింగ్ హాలులో జరిగిన డీఆర్సీ సమావేశంలో పాల్గొన్న ఆయన వ్యవసాయ శాఖపై జరిగిన సమీక్షలో మంత్రి మాట్లాడారు. మద్దతు ధర రావడం లేదని రైతుల నుండి ఫిర్యాదులు వస్తున్నాయని, దీనిపై దృష్టిసారించి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర రైతుకు అందేలా చూడాలన్నారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలపై రైతుల్లో అవగాహన పెంచాలన్నారు.