ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
మినుము కొనుగోళ్లలో దళారులకు ప్రమేయం ఇవ్వకండి
Updated on: 2025-04-25 07:34:00

మినుము కొనుగోలులో దళారుల ప్రమేయాన్ని నివారించాలని మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. జడ్పీ మీటింగ్ హాలులో జరిగిన డీఆర్సీ సమావేశంలో పాల్గొన్న ఆయన వ్యవసాయ శాఖపై జరిగిన సమీక్షలో మంత్రి మాట్లాడారు. మద్దతు ధర రావడం లేదని రైతుల నుండి ఫిర్యాదులు వస్తున్నాయని, దీనిపై దృష్టిసారించి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర రైతుకు అందేలా చూడాలన్నారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలపై రైతుల్లో అవగాహన పెంచాలన్నారు.