ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
మినుము కొనుగోళ్లలో దళారులకు ప్రమేయం ఇవ్వకండి
Updated on: 2025-04-25 07:34:00

మినుము కొనుగోలులో దళారుల ప్రమేయాన్ని నివారించాలని మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. జడ్పీ మీటింగ్ హాలులో జరిగిన డీఆర్సీ సమావేశంలో పాల్గొన్న ఆయన వ్యవసాయ శాఖపై జరిగిన సమీక్షలో మంత్రి మాట్లాడారు. మద్దతు ధర రావడం లేదని రైతుల నుండి ఫిర్యాదులు వస్తున్నాయని, దీనిపై దృష్టిసారించి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర రైతుకు అందేలా చూడాలన్నారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలపై రైతుల్లో అవగాహన పెంచాలన్నారు.