ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
లేఖలు రాసి ఇద్దరు బాలికలు అదృశ్యం: సీఐ
Updated on: 2025-04-09 06:54:00

లేఖలు రాసి ఇద్దరు బాలికలు అదృశ్యమైన ఘటన మంగళవారం సత్తెనపల్లిలో చోటుచేసుకుంది. సత్తెనపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ బ్రహ్మయ్య చెప్పిన వివరాలు ప్రకారం ఒక బాలిక ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేసిందని, రెండవ బాలిక ఇంటర్ చదువుతూ మధ్యలో మానేసిందన్నారు. ఇద్దరూ సమీప బంధువులు కాగా తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.