ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
లేఖలు రాసి ఇద్దరు బాలికలు అదృశ్యం: సీఐ
Updated on: 2025-04-09 06:54:00
లేఖలు రాసి ఇద్దరు బాలికలు అదృశ్యమైన ఘటన మంగళవారం సత్తెనపల్లిలో చోటుచేసుకుంది. సత్తెనపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ బ్రహ్మయ్య చెప్పిన వివరాలు ప్రకారం ఒక బాలిక ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేసిందని, రెండవ బాలిక ఇంటర్ చదువుతూ మధ్యలో మానేసిందన్నారు. ఇద్దరూ సమీప బంధువులు కాగా తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.