ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
లేఖలు రాసి ఇద్దరు బాలికలు అదృశ్యం: సీఐ
Updated on: 2025-04-09 06:54:00

లేఖలు రాసి ఇద్దరు బాలికలు అదృశ్యమైన ఘటన మంగళవారం సత్తెనపల్లిలో చోటుచేసుకుంది. సత్తెనపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ బ్రహ్మయ్య చెప్పిన వివరాలు ప్రకారం ఒక బాలిక ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేసిందని, రెండవ బాలిక ఇంటర్ చదువుతూ మధ్యలో మానేసిందన్నారు. ఇద్దరూ సమీప బంధువులు కాగా తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.