ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
తండ్రి మృతి.. మనోవేదనతో కూతురి ఆత్మహత్య
Updated on: 2023-06-25 20:20:00
మంచిర్యాల జిల్లా భీమారం మండలం కొత్తగూడెం కాలనీకి చెందిన పందుల పావని అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. తన తండ్రి మూడేళ్ళ క్రితం మరణించగా మనోవేదనతో ఈ అఘాయిత్యానికి పాల్పడింది. ఎస్ఐ రాజవర్ధన్ వివరాల ప్రకారం.. పావని తండ్రి నరసయ్య మూడేళ్ల క్రితం మృతిచెందగా అప్పటినుండి తన తండ్రిని స్మరిస్తూ వస్తోంది. తీవ్ర మనోవేదనకు గురవుతున్న పావని నిన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకొని సూసైడ్ చేసుకుంది.