ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
తండ్రి మృతి.. మనోవేదనతో కూతురి ఆత్మహత్య
Updated on: 2023-06-25 20:20:00

మంచిర్యాల జిల్లా భీమారం మండలం కొత్తగూడెం కాలనీకి చెందిన పందుల పావని అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. తన తండ్రి మూడేళ్ళ క్రితం మరణించగా మనోవేదనతో ఈ అఘాయిత్యానికి పాల్పడింది. ఎస్ఐ రాజవర్ధన్ వివరాల ప్రకారం.. పావని తండ్రి నరసయ్య మూడేళ్ల క్రితం మృతిచెందగా అప్పటినుండి తన తండ్రిని స్మరిస్తూ వస్తోంది. తీవ్ర మనోవేదనకు గురవుతున్న పావని నిన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకొని సూసైడ్ చేసుకుంది.