ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
తండ్రి మృతి.. మనోవేదనతో కూతురి ఆత్మహత్య
Updated on: 2023-06-25 20:20:00

మంచిర్యాల జిల్లా భీమారం మండలం కొత్తగూడెం కాలనీకి చెందిన పందుల పావని అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. తన తండ్రి మూడేళ్ళ క్రితం మరణించగా మనోవేదనతో ఈ అఘాయిత్యానికి పాల్పడింది. ఎస్ఐ రాజవర్ధన్ వివరాల ప్రకారం.. పావని తండ్రి నరసయ్య మూడేళ్ల క్రితం మృతిచెందగా అప్పటినుండి తన తండ్రిని స్మరిస్తూ వస్తోంది. తీవ్ర మనోవేదనకు గురవుతున్న పావని నిన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకొని సూసైడ్ చేసుకుంది.