ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
నూజెండ్ల:భారీగా రేషన్ బియ్యం స్వాధీనం ...
Updated on: 2025-02-13 09:16:00
నూజెండ్ల మండలంలో సివిల్ సప్లై అధికారులు రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు మండలంలోని కొత్త నాగిరెడ్డిపల్లి గ్రామంలో రైస్ మిల్లులో అధికారులు బుధవారం జరిపిన దాడులు లో 527 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకొని 6A కేసు నమోదు చేశారు రేషన్ బియ్యం ను సివిల్ సప్లై గోదాoకు తరలించారు ఈ తనిఖీల్లో డీఎస్ఓ సుశీల, తహసిల్దార్ రమేష్ కుమార్, డిటి బాల వెంకటేశ్వర్లు, వీఆర్వో ఆనంద్ తదితరులు పాల్గొన్నారు