ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
బుడమేరు వరద నివారణకు అంచనా వ్యయం ఎంతంటే
Updated on: 2025-01-04 12:43:00
ఆంధ్రప్రదేశ్:బుడమేరు వరద నివారణకు విజయవాడ నగరపరిధిలోనే రూ.3,250 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశారు.ఈ ఆధునికీకరణ మూడు భాగాలుగా ఉంటుంది అని ప్రస్తుతం బుడమేరు మళ్లింపు ఛానల్లో మిగిలిన పనులు పూర్తి చేయనున్నారు.వెలగలేరు రెగ్యులేటర్ నుంచి ఎనికేపాడు అండర్ టన్నెల్ వరకు,అక్కడి నుంచి కొల్లేరు వరకు ఈ పనులు చేయాలనేది యోచనలో ఉన్నారు.మంత్రులు రామానాయుడు,నారాయణ శుక్రవారం బుడమేరు ఆధునికీకరణ ప్రణాళికల పై సమీక్షించారు.