ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
కరెంట్ ఛార్జీల పెంపు పై నూజివీడులో వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ర్యాలీ,నిరసన
Updated on: 2024-12-27 14:46:00

ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో జరిగిన నిరసన ర్యాలీలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మేకా.వెంకట ప్రతాప్ అప్పారావు.కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.నూజివీడు పట్టణంలో వైసిపి నాయకులు,కార్యకర్తలతో భారీ ర్యాలీగా బయలుదేరి విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం ముందు తమ నిరసన తెలియజేసిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్.కూటమి ప్రభుత్వం తక్షణం పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేసిన వైసిపి నాయకులు,కార్యకర్తలు.