ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
కరెంట్ ఛార్జీల పెంపు పై నూజివీడులో వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ర్యాలీ,నిరసన
Updated on: 2024-12-27 14:46:00
ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో జరిగిన నిరసన ర్యాలీలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మేకా.వెంకట ప్రతాప్ అప్పారావు.కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.నూజివీడు పట్టణంలో వైసిపి నాయకులు,కార్యకర్తలతో భారీ ర్యాలీగా బయలుదేరి విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం ముందు తమ నిరసన తెలియజేసిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్.కూటమి ప్రభుత్వం తక్షణం పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేసిన వైసిపి నాయకులు,కార్యకర్తలు.