ముఖ్య సమాచారం
-
గుడివాడలో భార్యను కిరాతకంగా పొడిచిన భర్త... భార్య పరిస్థితి విషమం
-
రాజ్యసభ అభ్యర్థిగా శ్రీ పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు
-
దేశ భద్రతలో రాజీ పడొద్దు: సుప్రీంకోర్టు
-
పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్
-
సీఐడీ విభాగంలో 28 హోంగార్డ్ పోస్టులకు నోటిఫికేషన్!
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
అధైర్య పడొద్దు అండగా ఉంటాం:కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
Updated on: 2024-12-03 10:04:00

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి పొట్ట కూటి కోసం విదేశాలకు వెళ్లి చిక్కుకున్న వలస కార్మికులకు అండగా ఉంటామని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు భరోసా ఇచ్చారు.బాధితులందర్నీ స్వదేశానికి తీసుకు వచ్చేలా కేంద్ర విదేశాంగశాఖ పై ఒత్తిడి తీసుకు వస్తానన్నారు.శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం, కంచిలి,సోంపేట, వజ్రపు కొత్తూరు,నందిగాం తోపాటు ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన దాదాపు 30మంది వలస కార్మికులు సౌదీ వెళ్లి అక్కడ చిక్కుకున్నారు.