ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
అధైర్య పడొద్దు అండగా ఉంటాం:కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
Updated on: 2024-12-03 10:04:00

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి పొట్ట కూటి కోసం విదేశాలకు వెళ్లి చిక్కుకున్న వలస కార్మికులకు అండగా ఉంటామని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు భరోసా ఇచ్చారు.బాధితులందర్నీ స్వదేశానికి తీసుకు వచ్చేలా కేంద్ర విదేశాంగశాఖ పై ఒత్తిడి తీసుకు వస్తానన్నారు.శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం, కంచిలి,సోంపేట, వజ్రపు కొత్తూరు,నందిగాం తోపాటు ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన దాదాపు 30మంది వలస కార్మికులు సౌదీ వెళ్లి అక్కడ చిక్కుకున్నారు.