ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
కోడిపందేల పై పోలీసుల మెరుపు దాడి
Updated on: 2024-12-03 09:14:00
ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఏసీపీ వై.ప్రసాదరావు ఆదేశాల మేరకు సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఎస్ఐ సుధాకర్ తన సిబ్బందితో సోమవారం జరిపిన మెరుపు దాడిలో మండలంలోని పుల్లూరు,పోరాటనగర్ గ్రామాల్లో కోడి పందేలు వేస్తున్న 47 మంది జూదరులు పట్టుబడ్డారు.వారి వద్ద నుండి 29,100 నగదుతో పాటు 10 కోడి పుంజులు,10 కోడి కత్తులని స్వాదిన పరుచుకొని కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ సుధాకర్ మీడియాకి తెలిపారు.