ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
కోడిపందేల పై పోలీసుల మెరుపు దాడి
Updated on: 2024-12-03 09:14:00
ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఏసీపీ వై.ప్రసాదరావు ఆదేశాల మేరకు సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఎస్ఐ సుధాకర్ తన సిబ్బందితో సోమవారం జరిపిన మెరుపు దాడిలో మండలంలోని పుల్లూరు,పోరాటనగర్ గ్రామాల్లో కోడి పందేలు వేస్తున్న 47 మంది జూదరులు పట్టుబడ్డారు.వారి వద్ద నుండి 29,100 నగదుతో పాటు 10 కోడి పుంజులు,10 కోడి కత్తులని స్వాదిన పరుచుకొని కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ సుధాకర్ మీడియాకి తెలిపారు.