ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
నీట్ లో మెరిసిన విద్యార్థికి డీఎస్పీ సన్మానం
Updated on: 2023-06-17 20:53:00

వైద్య విద్య నీట్ లో 419 మార్కులు సాధించిన వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ చిన్న కురుమన్న తనయుడు ఎస్ వినీత్ ను,శనివారం డీఎస్పీ కిషన్ అభినందించారు.పేద కుటుంబంలో అన్ని కష్టాలకు ఓర్చి,వైద్య విద్య అర్హత సాధించి,అమరచింత కు మంచి పేరు తేవడం గర్వించదగ్గ విషయమన్నారు.ఇదే స్ఫూర్తి తో ముందుకు సాగాలని డీఎస్పీ విద్యార్థికి సూచించారు.