ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
నీట్ లో మెరిసిన విద్యార్థికి డీఎస్పీ సన్మానం
Updated on: 2023-06-17 20:53:00

వైద్య విద్య నీట్ లో 419 మార్కులు సాధించిన వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ చిన్న కురుమన్న తనయుడు ఎస్ వినీత్ ను,శనివారం డీఎస్పీ కిషన్ అభినందించారు.పేద కుటుంబంలో అన్ని కష్టాలకు ఓర్చి,వైద్య విద్య అర్హత సాధించి,అమరచింత కు మంచి పేరు తేవడం గర్వించదగ్గ విషయమన్నారు.ఇదే స్ఫూర్తి తో ముందుకు సాగాలని డీఎస్పీ విద్యార్థికి సూచించారు.