ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
నీట్ లో మెరిసిన విద్యార్థికి డీఎస్పీ సన్మానం
Updated on: 2023-06-17 20:53:00
వైద్య విద్య నీట్ లో 419 మార్కులు సాధించిన వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ చిన్న కురుమన్న తనయుడు ఎస్ వినీత్ ను,శనివారం డీఎస్పీ కిషన్ అభినందించారు.పేద కుటుంబంలో అన్ని కష్టాలకు ఓర్చి,వైద్య విద్య అర్హత సాధించి,అమరచింత కు మంచి పేరు తేవడం గర్వించదగ్గ విషయమన్నారు.ఇదే స్ఫూర్తి తో ముందుకు సాగాలని డీఎస్పీ విద్యార్థికి సూచించారు.