ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
గత నెల 31 న కదిరాయచెరువు గ్రామంలో హత్య కేసును ఛేదించిన పోలీసులు
Updated on: 2024-08-09 16:32:00
అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కలకడ మండలం కదిరాయచెరువు గ్రామానికి చెందిన ఉసిరికాయల సుబ్బలింగం (45)ను గత నెల 31వ తేదీ అర్ధరాత్రి తన వ్యవసాయ పొలంలో నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ కేసులో నిందితులను జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మీడియా ముందు ప్రవేశపెట్టి కేసు వివరాలను వెల్లడించారు