ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
గత నెల 31 న కదిరాయచెరువు గ్రామంలో హత్య కేసును ఛేదించిన పోలీసులు
Updated on: 2024-08-09 16:32:00

అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కలకడ మండలం కదిరాయచెరువు గ్రామానికి చెందిన ఉసిరికాయల సుబ్బలింగం (45)ను గత నెల 31వ తేదీ అర్ధరాత్రి తన వ్యవసాయ పొలంలో నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ కేసులో నిందితులను జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మీడియా ముందు ప్రవేశపెట్టి కేసు వివరాలను వెల్లడించారు