ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
శరవేగంగా పారిశుధ్య పనులు
Updated on: 2024-08-07 15:40:00
తూర్పుగోదావరి జిల్లాకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్న తరుణంలో స్థానిక మధురపూడి విమానాశ్రయం నుండి రాజమండ్రి వరకు రోడ్లు ఇరువైపులా పారిశుధ్య పనులు శరవేగంగా జరుగుతున్నాయి గాడాల పంచాయతీ పరిధిలోని ఉన్నటువంటి పారిశుద్ధ్య పనులను పంచాయతీ కార్యదర్శి బక్కి సత్యానంద కుమార్, సచివాలయ సిబ్బంది పర్యవేక్షణలో జరుగుచున్నవి