ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
శరవేగంగా పారిశుధ్య పనులు
Updated on: 2024-08-07 15:40:00
తూర్పుగోదావరి జిల్లాకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్న తరుణంలో స్థానిక మధురపూడి విమానాశ్రయం నుండి రాజమండ్రి వరకు రోడ్లు ఇరువైపులా పారిశుధ్య పనులు శరవేగంగా జరుగుతున్నాయి గాడాల పంచాయతీ పరిధిలోని ఉన్నటువంటి పారిశుద్ధ్య పనులను పంచాయతీ కార్యదర్శి బక్కి సత్యానంద కుమార్, సచివాలయ సిబ్బంది పర్యవేక్షణలో జరుగుచున్నవి