ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
శరవేగంగా పారిశుధ్య పనులు
Updated on: 2024-08-07 15:40:00
తూర్పుగోదావరి జిల్లాకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్న తరుణంలో స్థానిక మధురపూడి విమానాశ్రయం నుండి రాజమండ్రి వరకు రోడ్లు ఇరువైపులా పారిశుధ్య పనులు శరవేగంగా జరుగుతున్నాయి గాడాల పంచాయతీ పరిధిలోని ఉన్నటువంటి పారిశుద్ధ్య పనులను పంచాయతీ కార్యదర్శి బక్కి సత్యానంద కుమార్, సచివాలయ సిబ్బంది పర్యవేక్షణలో జరుగుచున్నవి