ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
జనావాసాల్లోకి చొరబడిన ఎలుగుబంటి.
Updated on: 2024-07-29 08:15:00

కళ్యాణదుర్గం లోని దొడగట్టరోడ్ మార్కెట్ యార్డ్ ఎదురుగా బిస్కెట్స్ ఏజెన్సీ నిర్వాహకులు కరణం రాఘవేంద్ర గోడౌన్ లోకి చొరబడి సుమారు 15 నిమిషాల పాటు సంచరించింది. బాత్ రూమ్ తలుపులు పగులగొట్టి బిస్కెట్ బాక్సు లు చించేసి బిస్కెట్లు తినేసింది. ఇవన్నీ సీసీ కెమెరాలో నిక్షిప్తం అయ్యాయి. చుట్టూ జనావాసాలు ఉన్నా చీకటిపడితే చాలు ఎలుగుబంట్ల బెడద ఎక్కువైంది. మంగళ కాలనీ, పూర్ణానoద ఆశ్రమం పరిసరాల్లో అనునిత్యం ఎలుగుబంటి సంచరిస్తుందని స్థానికులు అందోళన చెందుతున్నారు అటవీశాఖ అధికారులు చొరవ తీసుకొని వన్యప్రాణుల బెడద తప్పించాలని స్థానికులు కోరుతున్నారు.