ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
జనావాసాల్లోకి చొరబడిన ఎలుగుబంటి.
Updated on: 2024-07-29 08:15:00
కళ్యాణదుర్గం లోని దొడగట్టరోడ్ మార్కెట్ యార్డ్ ఎదురుగా బిస్కెట్స్ ఏజెన్సీ నిర్వాహకులు కరణం రాఘవేంద్ర గోడౌన్ లోకి చొరబడి సుమారు 15 నిమిషాల పాటు సంచరించింది. బాత్ రూమ్ తలుపులు పగులగొట్టి బిస్కెట్ బాక్సు లు చించేసి బిస్కెట్లు తినేసింది. ఇవన్నీ సీసీ కెమెరాలో నిక్షిప్తం అయ్యాయి. చుట్టూ జనావాసాలు ఉన్నా చీకటిపడితే చాలు ఎలుగుబంట్ల బెడద ఎక్కువైంది. మంగళ కాలనీ, పూర్ణానoద ఆశ్రమం పరిసరాల్లో అనునిత్యం ఎలుగుబంటి సంచరిస్తుందని స్థానికులు అందోళన చెందుతున్నారు అటవీశాఖ అధికారులు చొరవ తీసుకొని వన్యప్రాణుల బెడద తప్పించాలని స్థానికులు కోరుతున్నారు.