ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులపై అనంతపురం అర్బన్ తెలుగుదేశం పార్టీ నాయకుల సంబరాలు
Updated on: 2024-07-23 19:23:00
అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి సూచన మేరకు అర్బన్ టిడిపి కార్యాలయంలో సంబరాలు మోదీ, చంద్రబాబు, పవన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన నేతలు జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్ నినాదాలతో హోరెత్తించిన నాయకులు చంద్రబాబు చొరవ వలనే ఏపీకి పెద్ద ఎత్తున నిధులు వచ్చాయన్న నాయకులు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడంపై ఏకగ్రీవ తీర్మానం పై హర్షం ఏపీలో ఇక అభివృద్ధి ఇక పరుగులు పెడుతుందన్న నాయకులు