ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
మంచిర్యాల రైల్వేస్టేషన్లో పోలీసుల తనిఖీలు
Updated on: 2024-07-20 22:23:00
మంచిర్యాల రైల్వేస్టేషన్లో పోలీసులు శనివారం విస్తృత తనిఖీలు నిర్వహించారు.ఏసీపీ ప్రకాష్ పర్యవేక్షణలో పట్టణ ఇన్స్పెక్టర్ బన్సీలాల్ ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాలు,పార్సీల్ సర్వీస్ కేంద్రాలు,మహారాష్ట్ర వైపు నుండి వచ్చే రైల్వే బోగీలు,అనుమానాస్పద బ్యాగులను తనిఖీ చేశారు.గంజాయి,డ్రగ్స్,ప్రభుత్వ నిషేధిత ఉత్పత్తుల రవాణాను అరికట్టేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు శనివారం తెలిపారు.