ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
మంచిర్యాల రైల్వేస్టేషన్లో పోలీసుల తనిఖీలు
Updated on: 2024-07-20 22:23:00
మంచిర్యాల రైల్వేస్టేషన్లో పోలీసులు శనివారం విస్తృత తనిఖీలు నిర్వహించారు.ఏసీపీ ప్రకాష్ పర్యవేక్షణలో పట్టణ ఇన్స్పెక్టర్ బన్సీలాల్ ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాలు,పార్సీల్ సర్వీస్ కేంద్రాలు,మహారాష్ట్ర వైపు నుండి వచ్చే రైల్వే బోగీలు,అనుమానాస్పద బ్యాగులను తనిఖీ చేశారు.గంజాయి,డ్రగ్స్,ప్రభుత్వ నిషేధిత ఉత్పత్తుల రవాణాను అరికట్టేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు శనివారం తెలిపారు.