ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
ఫిర్యాదులు చేసిన పట్టించుకోని అధికారులు
Updated on: 2024-07-16 14:56:00

అనంతపురం జిల్లాలోని తాడిపత్రి పట్టణంలో నిద్రావస్థలో ఉన్న మున్సిపల్ అధికారులు గాంధీ కట్ట నుండి శివాలయం వరకు వెళుతున్న రహదారి ఆక్రమణకు గురవుతున్న ఇష్టానుసారం కొద్దిగా నిర్మాణాలు చేస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు వర్కర్లు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని ముడుపులు ఏమైనా అందాయని ప్రజలకు అనుమానం వ్యక్తం చేస్తున్నారు వీటి పైన చర్యలు ఏమైనా తీసుకుంటారో లేదో వేచి చూడాలి పై అధికారులు అయినా స్పందిస్తారని పుర ప్రజల ఆశిస్తున్నారు.