ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
ఫిర్యాదులు చేసిన పట్టించుకోని అధికారులు
Updated on: 2024-07-16 14:56:00

అనంతపురం జిల్లాలోని తాడిపత్రి పట్టణంలో నిద్రావస్థలో ఉన్న మున్సిపల్ అధికారులు గాంధీ కట్ట నుండి శివాలయం వరకు వెళుతున్న రహదారి ఆక్రమణకు గురవుతున్న ఇష్టానుసారం కొద్దిగా నిర్మాణాలు చేస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు వర్కర్లు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని ముడుపులు ఏమైనా అందాయని ప్రజలకు అనుమానం వ్యక్తం చేస్తున్నారు వీటి పైన చర్యలు ఏమైనా తీసుకుంటారో లేదో వేచి చూడాలి పై అధికారులు అయినా స్పందిస్తారని పుర ప్రజల ఆశిస్తున్నారు.