ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
ఫిర్యాదులు చేసిన పట్టించుకోని అధికారులు
Updated on: 2024-07-16 14:56:00

అనంతపురం జిల్లాలోని తాడిపత్రి పట్టణంలో నిద్రావస్థలో ఉన్న మున్సిపల్ అధికారులు గాంధీ కట్ట నుండి శివాలయం వరకు వెళుతున్న రహదారి ఆక్రమణకు గురవుతున్న ఇష్టానుసారం కొద్దిగా నిర్మాణాలు చేస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు వర్కర్లు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని ముడుపులు ఏమైనా అందాయని ప్రజలకు అనుమానం వ్యక్తం చేస్తున్నారు వీటి పైన చర్యలు ఏమైనా తీసుకుంటారో లేదో వేచి చూడాలి పై అధికారులు అయినా స్పందిస్తారని పుర ప్రజల ఆశిస్తున్నారు.