ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
మురికి కాలువలో శవమై తేలిన మాజీ కౌన్సిలర్
Updated on: 2023-06-12 21:50:00

కామారెడ్డి జిల్లా కేంద్రంలో మాజీ కౌన్సిలర్ తయ్యాబ్(48) అనుమానాస్పదంగా వ్యక్తి మృతి చెందాడు. టీచర్స్ కాలనీలో ఓ మురికి కాలువలో పడి మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని బయటకు తీశారు. తయ్యాబ్ ప్రమాదవశాత్తు మరణించాడా.. లేదా ఎవరైనా హత్య చేశారా అనే కేణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.