ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
మురికి కాలువలో శవమై తేలిన మాజీ కౌన్సిలర్
Updated on: 2023-06-12 21:50:00
కామారెడ్డి జిల్లా కేంద్రంలో మాజీ కౌన్సిలర్ తయ్యాబ్(48) అనుమానాస్పదంగా వ్యక్తి మృతి చెందాడు. టీచర్స్ కాలనీలో ఓ మురికి కాలువలో పడి మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని బయటకు తీశారు. తయ్యాబ్ ప్రమాదవశాత్తు మరణించాడా.. లేదా ఎవరైనా హత్య చేశారా అనే కేణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.