ముఖ్య సమాచారం
-
గుడివాడలో భార్యను కిరాతకంగా పొడిచిన భర్త... భార్య పరిస్థితి విషమం
-
రాజ్యసభ అభ్యర్థిగా శ్రీ పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు
-
దేశ భద్రతలో రాజీ పడొద్దు: సుప్రీంకోర్టు
-
పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్
-
సీఐడీ విభాగంలో 28 హోంగార్డ్ పోస్టులకు నోటిఫికేషన్!
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
పని ప్రదేశాలు బాగుంటే ఉత్సాహంగా పనిచేయవచ్చు'
Updated on: 2024-06-15 15:42:00

మనం పని చేసే ప్రదేశాలు బాగుంటే మరింత ఉత్సాహంగా పనిచేసేందుకు వీలుంటుందని కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. సామర్లకోటలో ఆధునికరించిన పోలీస్ స్టేషనను శుక్రవార ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు కష్టం వస్తే పోలీస్ స్టేషన్కు వస్తారని, అటువంటి స్టేషన్లో పనిచేస్తున్న సిబ్బందికి ఆ వాతావరణం సుందరంగా ఉంటే మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేసేందుకు వీలుంటుందని అన్నారు