ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
పని ప్రదేశాలు బాగుంటే ఉత్సాహంగా పనిచేయవచ్చు'
Updated on: 2024-06-15 15:42:00
మనం పని చేసే ప్రదేశాలు బాగుంటే మరింత ఉత్సాహంగా పనిచేసేందుకు వీలుంటుందని కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. సామర్లకోటలో ఆధునికరించిన పోలీస్ స్టేషనను శుక్రవార ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు కష్టం వస్తే పోలీస్ స్టేషన్కు వస్తారని, అటువంటి స్టేషన్లో పనిచేస్తున్న సిబ్బందికి ఆ వాతావరణం సుందరంగా ఉంటే మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేసేందుకు వీలుంటుందని అన్నారు