ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
పని ప్రదేశాలు బాగుంటే ఉత్సాహంగా పనిచేయవచ్చు'
Updated on: 2024-06-15 15:42:00
మనం పని చేసే ప్రదేశాలు బాగుంటే మరింత ఉత్సాహంగా పనిచేసేందుకు వీలుంటుందని కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. సామర్లకోటలో ఆధునికరించిన పోలీస్ స్టేషనను శుక్రవార ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు కష్టం వస్తే పోలీస్ స్టేషన్కు వస్తారని, అటువంటి స్టేషన్లో పనిచేస్తున్న సిబ్బందికి ఆ వాతావరణం సుందరంగా ఉంటే మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేసేందుకు వీలుంటుందని అన్నారు