ముఖ్య సమాచారం
-
గుడివాడలో భార్యను కిరాతకంగా పొడిచిన భర్త... భార్య పరిస్థితి విషమం
-
రాజ్యసభ అభ్యర్థిగా శ్రీ పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు
-
దేశ భద్రతలో రాజీ పడొద్దు: సుప్రీంకోర్టు
-
పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్
-
సీఐడీ విభాగంలో 28 హోంగార్డ్ పోస్టులకు నోటిఫికేషన్!
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్న చీరాల నియోజకవర్గ శాసనసభ్యులు మద్దులూరు మాలకొండయ్య
Updated on: 2024-06-14 07:31:00

బోసునగర్ ప్రసన్నాంజనేయ దేవస్థానం నుండి ప్రారంభమైన హనుమాన్ శోభాయాత్రను చీరాల నియోజకవర్గ శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య ఈ కార్యక్రమ ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొని వేద పండితుల ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ శోభాయాత్రలో ప్రజల హర్షద్వానాలు అందుకుంటూ హనుమాన్ భక్తులతో ర్యాలీలో పాల్గొనడం జరిగింది.