ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్న చీరాల నియోజకవర్గ శాసనసభ్యులు మద్దులూరు మాలకొండయ్య
Updated on: 2024-06-14 07:31:00
బోసునగర్ ప్రసన్నాంజనేయ దేవస్థానం నుండి ప్రారంభమైన హనుమాన్ శోభాయాత్రను చీరాల నియోజకవర్గ శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య ఈ కార్యక్రమ ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొని వేద పండితుల ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ శోభాయాత్రలో ప్రజల హర్షద్వానాలు అందుకుంటూ హనుమాన్ భక్తులతో ర్యాలీలో పాల్గొనడం జరిగింది.