ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్న చీరాల నియోజకవర్గ శాసనసభ్యులు మద్దులూరు మాలకొండయ్య
Updated on: 2024-06-14 07:31:00

బోసునగర్ ప్రసన్నాంజనేయ దేవస్థానం నుండి ప్రారంభమైన హనుమాన్ శోభాయాత్రను చీరాల నియోజకవర్గ శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య ఈ కార్యక్రమ ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొని వేద పండితుల ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ శోభాయాత్రలో ప్రజల హర్షద్వానాలు అందుకుంటూ హనుమాన్ భక్తులతో ర్యాలీలో పాల్గొనడం జరిగింది.