ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
లాయర్ పై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్..!
Updated on: 2024-05-29 05:19:00

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని కోర్ట్ సెంటర్ లో ఈనెల 25వ తేదీ రాత్రి లాయర్ రసూల్ పై దాడి చేసిన నిందితుని అరెస్టు చేసినట్లు పట్టణ ఎస్ఐఐ అబ్దుల్ రెహమాన్ మంగళవారం తెలియజేశారు. తన పొలం కేసు విషయంలో లాయర్ అడ్డు తగులుతున్నారని నిందితుడు నిషార్ అహ్మద్ కక్ష పెంచుకొని గొడ్డలితో లాయర్ రసూల్ పై దాడికి పాల్పడ్డారు. గాయపడిన రసూల్ ఫిర్యాదు మేరకు నిందితుడిని విచారించి అరెస్టు చేసినట్లు ఎస్సై తెలిపారు.