ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
లాయర్ పై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్..!
Updated on: 2024-05-29 05:19:00
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని కోర్ట్ సెంటర్ లో ఈనెల 25వ తేదీ రాత్రి లాయర్ రసూల్ పై దాడి చేసిన నిందితుని అరెస్టు చేసినట్లు పట్టణ ఎస్ఐఐ అబ్దుల్ రెహమాన్ మంగళవారం తెలియజేశారు. తన పొలం కేసు విషయంలో లాయర్ అడ్డు తగులుతున్నారని నిందితుడు నిషార్ అహ్మద్ కక్ష పెంచుకొని గొడ్డలితో లాయర్ రసూల్ పై దాడికి పాల్పడ్డారు. గాయపడిన రసూల్ ఫిర్యాదు మేరకు నిందితుడిని విచారించి అరెస్టు చేసినట్లు ఎస్సై తెలిపారు.