ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
లాయర్ పై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్..!
Updated on: 2024-05-29 05:19:00

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని కోర్ట్ సెంటర్ లో ఈనెల 25వ తేదీ రాత్రి లాయర్ రసూల్ పై దాడి చేసిన నిందితుని అరెస్టు చేసినట్లు పట్టణ ఎస్ఐఐ అబ్దుల్ రెహమాన్ మంగళవారం తెలియజేశారు. తన పొలం కేసు విషయంలో లాయర్ అడ్డు తగులుతున్నారని నిందితుడు నిషార్ అహ్మద్ కక్ష పెంచుకొని గొడ్డలితో లాయర్ రసూల్ పై దాడికి పాల్పడ్డారు. గాయపడిన రసూల్ ఫిర్యాదు మేరకు నిందితుడిని విచారించి అరెస్టు చేసినట్లు ఎస్సై తెలిపారు.