ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
రేపు ధర్మవరం కు అమిత్ షా రాక
Updated on: 2024-05-04 17:04:00

కేంద్ర హోం మంత్రి అమిత్ షా జీ ధర్మవరం లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు రేపు అనగా ఆదివారం ఉదయం 10 గంటలకుహెలికాఫ్టర్ లో ధర్మవరం చేరుకుంటారు. బిజెపి జాతీయ కార్యదర్శి, టీడీపీ మరియు జనసేన బలపరిచిన బీజేపీ ధర్మవరం అసెంబ్లీ అభ్యర్థి వై సత్య కుమార్ ఆధ్వర్యంలో స్వాగతం పలుకుతారు ధర్మవరం బత్తలపల్లి రోడ్డు లో ని సిఎన్ బి గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారితో కలిసి అమిత్ షా గారు పాల్గొంటారు అమిత్ షా జీ తో పాటు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు, ధర్మవరం అసెంబ్లీ అభ్యర్థి, బిజెపి జాతీయ కార్యదర్శి వై సత్య కుమార్ బహిరంగ సభ లో ప్రసంగిస్తారు.