ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
రేపు ధర్మవరం కు అమిత్ షా రాక
Updated on: 2024-05-04 17:04:00

కేంద్ర హోం మంత్రి అమిత్ షా జీ ధర్మవరం లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు రేపు అనగా ఆదివారం ఉదయం 10 గంటలకుహెలికాఫ్టర్ లో ధర్మవరం చేరుకుంటారు. బిజెపి జాతీయ కార్యదర్శి, టీడీపీ మరియు జనసేన బలపరిచిన బీజేపీ ధర్మవరం అసెంబ్లీ అభ్యర్థి వై సత్య కుమార్ ఆధ్వర్యంలో స్వాగతం పలుకుతారు ధర్మవరం బత్తలపల్లి రోడ్డు లో ని సిఎన్ బి గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారితో కలిసి అమిత్ షా గారు పాల్గొంటారు అమిత్ షా జీ తో పాటు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు, ధర్మవరం అసెంబ్లీ అభ్యర్థి, బిజెపి జాతీయ కార్యదర్శి వై సత్య కుమార్ బహిరంగ సభ లో ప్రసంగిస్తారు.