ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
యువకుడు దారుణ హత్య.
Updated on: 2024-04-30 09:18:00

కమలాపురం పక్కీర్ వీధిలో యువకుడు దారుణ హత్య. మృతుడు పక్కీర్ వీధికి చెందిన మహమ్మద్ ఘణి(26) గా గుర్తింపు. అర్దరాత్రి ఒంటి గంట సమయంలో 15 మంది దుండగులు ఇంట్లోకి చొరబడి విచక్షణ రహితంగా కత్తులతో పొడిచి హత్య. అడ్డు వచ్చిన తల్లిదండ్రులను బెదిరించిన దుండగులు. హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని బందువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు. పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్ కు తరలింపు.