ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
ఈతకు వెళ్లి తండ్రి కొడుకులు ఇద్దరు మృతి..
Updated on: 2024-04-24 14:06:00

తిమ్మాపూర్ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం వచ్చునుర్ శివారులోని లోయర్ మానేరు డ్యాం లో ఈతకు వెళ్లిన తండ్రి కొడుకులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందారు... సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. మృతుడు గుండ్లపల్లి లోని ఎస్ ఆర్ కే ప్రైవేట్ స్కూల్ యజమాని చాడ రంగారెడ్డి ఆయన కొడుకుగా గుర్తింపు .పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది