ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
ఈతకు వెళ్లి తండ్రి కొడుకులు ఇద్దరు మృతి..
Updated on: 2024-04-24 14:06:00

తిమ్మాపూర్ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం వచ్చునుర్ శివారులోని లోయర్ మానేరు డ్యాం లో ఈతకు వెళ్లిన తండ్రి కొడుకులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందారు... సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. మృతుడు గుండ్లపల్లి లోని ఎస్ ఆర్ కే ప్రైవేట్ స్కూల్ యజమాని చాడ రంగారెడ్డి ఆయన కొడుకుగా గుర్తింపు .పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది