ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
రైల్వే స్టేషన్ లో సెల్ఫోన్ల పట్టివేత
Updated on: 2024-04-23 08:30:00
వరంగల్ రైల్వే స్టేషన్ లో సోమవారం పోలీసులు తనిఖీలు చేపట్టారు. తనిఖీలలో భాగంగా 2, 3 ప్లాట్ఫారంలో ఆనుమాస్పదంగా కనపడిన అప్సిదాబాద్ కు చెందిన ప్రశాంత్ ను విచారించారు. బ్యాగులో సుమారు 3, 66 600 విలువచేసే బంగారు, వెండి నగలు, గడియారం వాచ్, 14మొబైల్ ఫోన్స్ స్వాధీనపరచుకున్నారు. ఈ వస్తువులన్నీ వరంగల్, కాజీపేట్ రైల్వే స్టేషన్ లలో ప్రయాణికుల వద్ద దొంగలించినట్టుగా ఒప్పుకున్నాడని వరంగల్ రైల్వే సీఐ నరేష్ సోమవారం తెలిపారు.