ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
రైల్వే స్టేషన్ లో సెల్ఫోన్ల పట్టివేత
Updated on: 2024-04-23 08:30:00

వరంగల్ రైల్వే స్టేషన్ లో సోమవారం పోలీసులు తనిఖీలు చేపట్టారు. తనిఖీలలో భాగంగా 2, 3 ప్లాట్ఫారంలో ఆనుమాస్పదంగా కనపడిన అప్సిదాబాద్ కు చెందిన ప్రశాంత్ ను విచారించారు. బ్యాగులో సుమారు 3, 66 600 విలువచేసే బంగారు, వెండి నగలు, గడియారం వాచ్, 14మొబైల్ ఫోన్స్ స్వాధీనపరచుకున్నారు. ఈ వస్తువులన్నీ వరంగల్, కాజీపేట్ రైల్వే స్టేషన్ లలో ప్రయాణికుల వద్ద దొంగలించినట్టుగా ఒప్పుకున్నాడని వరంగల్ రైల్వే సీఐ నరేష్ సోమవారం తెలిపారు.