ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
గంజాయి, మత్తు పదార్ధాలకు యువత దూరంగా ఉండాలి
Updated on: 2024-04-17 11:30:00

జీవితాన్ని నాశనం చేసే గంజాయి, మత్తు పదార్ధాలకు యువత దూరంగా ఉండాలని, హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్ హెచ్చరించారు. ఇటీవల యువత అధికంగా గంజాయిని విక్రయిస్తున్నారని, సేవిస్తున్నారని సమచారం మేరకు హుజురాబాద్ సబ్ డివిజన్ లోని ఐదు మండలాల పోలీస్ స్టేషన్ల పరిధిలో సుమారు 24 మందికి మంగళవారం హుజురాబాద్ పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించి వారితో మత్తు పదార్ధాల జోలికి పోమని ప్రతిజ్ఞ చేయించారు. సీఐ రమేష్ ఉన్నారు.