ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
గంజాయి, మత్తు పదార్ధాలకు యువత దూరంగా ఉండాలి
Updated on: 2024-04-17 11:30:00

జీవితాన్ని నాశనం చేసే గంజాయి, మత్తు పదార్ధాలకు యువత దూరంగా ఉండాలని, హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్ హెచ్చరించారు. ఇటీవల యువత అధికంగా గంజాయిని విక్రయిస్తున్నారని, సేవిస్తున్నారని సమచారం మేరకు హుజురాబాద్ సబ్ డివిజన్ లోని ఐదు మండలాల పోలీస్ స్టేషన్ల పరిధిలో సుమారు 24 మందికి మంగళవారం హుజురాబాద్ పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించి వారితో మత్తు పదార్ధాల జోలికి పోమని ప్రతిజ్ఞ చేయించారు. సీఐ రమేష్ ఉన్నారు.