ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
గంజాయి, మత్తు పదార్ధాలకు యువత దూరంగా ఉండాలి
Updated on: 2024-04-17 11:30:00
జీవితాన్ని నాశనం చేసే గంజాయి, మత్తు పదార్ధాలకు యువత దూరంగా ఉండాలని, హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్ హెచ్చరించారు. ఇటీవల యువత అధికంగా గంజాయిని విక్రయిస్తున్నారని, సేవిస్తున్నారని సమచారం మేరకు హుజురాబాద్ సబ్ డివిజన్ లోని ఐదు మండలాల పోలీస్ స్టేషన్ల పరిధిలో సుమారు 24 మందికి మంగళవారం హుజురాబాద్ పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించి వారితో మత్తు పదార్ధాల జోలికి పోమని ప్రతిజ్ఞ చేయించారు. సీఐ రమేష్ ఉన్నారు.