ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
హెడ్ కానిస్టేబుల్ పై కేసు నమోదు
Updated on: 2024-04-17 11:27:00
అక్రమ నిర్మాణం చేపట్టడమే కాకుండా నిర్మాణ పనులు నిలిపివేయాలని వెళ్లిన పురపాలక సంఘం సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించి విధులకు ఆటంకం కలిగించారనే అభియోగంపై హెడ్ కానిస్టేబుల్ మురాద్ అలీపై ఆదిలాబాద్ టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కమిషనర్ ఎండీ ఖమర్ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆయనపై కేసు నమోదు చేశారు. అక్రమ నిర్మాణ పనులను నిలిపివేయాలని సూచించిన అధికారులపై ఆయన దురుసుగా ప్రవర్తించారని ఫిర్యాదు చేశారు.