ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
హెడ్ కానిస్టేబుల్ పై కేసు నమోదు
Updated on: 2024-04-17 11:27:00

అక్రమ నిర్మాణం చేపట్టడమే కాకుండా నిర్మాణ పనులు నిలిపివేయాలని వెళ్లిన పురపాలక సంఘం సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించి విధులకు ఆటంకం కలిగించారనే అభియోగంపై హెడ్ కానిస్టేబుల్ మురాద్ అలీపై ఆదిలాబాద్ టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కమిషనర్ ఎండీ ఖమర్ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆయనపై కేసు నమోదు చేశారు. అక్రమ నిర్మాణ పనులను నిలిపివేయాలని సూచించిన అధికారులపై ఆయన దురుసుగా ప్రవర్తించారని ఫిర్యాదు చేశారు.