ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
రేషన్ బియ్యం పట్టివేత
Updated on: 2024-04-10 20:43:00

కొమురంభీం జిల్లా రెబ్బెన మండలం కేంద్రంలో మంగళవారం తెల్లవారు జామున ఓ వ్యాన్ లో తరలిస్తున్న రాయితీ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎన్ఫోర్సుమెంట్ డీటీ శ్రీనివాస్ తెలిపారు. బియ్యం, వ్యాన్ను రెబ్బెన పోలీసుస్టేషన్లో అప్పజెప్పామని సెలవు దినం కావడంతో పంచనామా నిర్వహించలేదని, పట్టుకున్న బియ్యం సుమారు 40 క్వింటాళ్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు డీటీ శ్రీనివాస్ తెలిపారు