ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
రేషన్ బియ్యం పట్టివేత
Updated on: 2024-04-10 20:43:00

కొమురంభీం జిల్లా రెబ్బెన మండలం కేంద్రంలో మంగళవారం తెల్లవారు జామున ఓ వ్యాన్ లో తరలిస్తున్న రాయితీ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎన్ఫోర్సుమెంట్ డీటీ శ్రీనివాస్ తెలిపారు. బియ్యం, వ్యాన్ను రెబ్బెన పోలీసుస్టేషన్లో అప్పజెప్పామని సెలవు దినం కావడంతో పంచనామా నిర్వహించలేదని, పట్టుకున్న బియ్యం సుమారు 40 క్వింటాళ్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు డీటీ శ్రీనివాస్ తెలిపారు