ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
రేషన్ బియ్యం పట్టివేత
Updated on: 2024-04-10 20:43:00
కొమురంభీం జిల్లా రెబ్బెన మండలం కేంద్రంలో మంగళవారం తెల్లవారు జామున ఓ వ్యాన్ లో తరలిస్తున్న రాయితీ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎన్ఫోర్సుమెంట్ డీటీ శ్రీనివాస్ తెలిపారు. బియ్యం, వ్యాన్ను రెబ్బెన పోలీసుస్టేషన్లో అప్పజెప్పామని సెలవు దినం కావడంతో పంచనామా నిర్వహించలేదని, పట్టుకున్న బియ్యం సుమారు 40 క్వింటాళ్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు డీటీ శ్రీనివాస్ తెలిపారు