ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆరుగురు ఎంపీటీసీలు పార్టీ తీర్థం
Updated on: 2024-03-30 07:35:00

ఉదయగిరి నియోజకవర్గం, వింజమూరు మండలానికి చెందిన ఆరుగురు ఎంపీటీసీలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరారు. ఎంపీటీసీలు సుమలత, హైమావతి, ప్రసన్న, మౌనిక, భవాణీ, పురుషోత్తంతో పాటు మరికొందరు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ చంద్రబాబు నాయుడు కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.