ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆరుగురు ఎంపీటీసీలు పార్టీ తీర్థం
Updated on: 2024-03-30 07:35:00

ఉదయగిరి నియోజకవర్గం, వింజమూరు మండలానికి చెందిన ఆరుగురు ఎంపీటీసీలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరారు. ఎంపీటీసీలు సుమలత, హైమావతి, ప్రసన్న, మౌనిక, భవాణీ, పురుషోత్తంతో పాటు మరికొందరు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ చంద్రబాబు నాయుడు కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.