ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
జగన్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి
Updated on: 2024-03-29 21:34:00

జగన్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి నా పేరు చెప్తే కియా, పట్టిసీమ, ఉద్యోగాలు గుర్తొస్తాయి...నీ పేరు చెప్తే గుర్తొచ్చేది ఒక్కటి చెప్పు జగన్ కలియుగం అంటే హత్యలు చేసి నీలా నిస్సుగ్గుగా అబద్ధాలు చెప్పడమే సునీతారెడ్డికి న్యాయం చేయకపోగా వేధిస్తావా.? వైసీపీ ఇంటికి పోవాలి...యువతకు ఉద్యోగాలు రావాలి ప్రజలు ఓటు వేసేటప్పుడు జగన్ బాదుడు ప్రతి ఒక్కరికీ గుర్తుండాలి ప్రజల కోసమే మూడు పార్టీల పొత్తు-ఫ్యాన్ ను చిత్తు చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఉదయగిరి ఎమ్మెల్యేగా సురేష్ ను, నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డిని గెలిపించండి ఉదయగిరి నియోజకవర్గం, వింజమూరు ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బహిరంగ సభలో పలువురు వైసీపీ నేతల చేరిక...కండువా కప్పి ఆహ్వానించిన చంద్రబాబు