ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
పొలానికి నిప్పు పెట్టటం తో పొరపాటున దగ్గర ఉన్న కారుకి అంటుకుని పూర్తిగా దగ్ధం
Updated on: 2023-05-29 12:44:00

పెద్దపల్లి నియోజకవర్గం ఓదెల మండలం రూపునారాయణపేట గ్రామ శివారులోని మానేరు వాగు ఒడ్డుకు ఇన్నోవా కారులో మంటలు చెలరేగాయి. రైతులు పొలానికి నిప్పు పెట్టడంతో ప్రమాదవశాత్తు కారుకు అంటుకొని మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. మంటల్లో కారు పూర్తిగా కాలిపోయింది