ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
పొలానికి నిప్పు పెట్టటం తో పొరపాటున దగ్గర ఉన్న కారుకి అంటుకుని పూర్తిగా దగ్ధం
Updated on: 2023-05-29 12:44:00
పెద్దపల్లి నియోజకవర్గం ఓదెల మండలం రూపునారాయణపేట గ్రామ శివారులోని మానేరు వాగు ఒడ్డుకు ఇన్నోవా కారులో మంటలు చెలరేగాయి. రైతులు పొలానికి నిప్పు పెట్టడంతో ప్రమాదవశాత్తు కారుకు అంటుకొని మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. మంటల్లో కారు పూర్తిగా కాలిపోయింది