ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
యువకులు చెడు వ్యసనాలకు బానిస కావొద్దు
Updated on: 2024-03-14 18:51:00

యువకులు చెడు వ్యసనాలకు బానిస కావద్దని ఎస్ఐ వీరభద్రరావు అన్నారు. గురువారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని వంగపల్లి గ్రామంలో వర్షం జ్ఞాపకార్థం క్రికెట్ టోర్నమెంట్ను నిర్వాహకులు ఏర్పాటు చేయగా ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువకులు క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించుకొని చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఉండాలన్నారు. క్రికెట్ టోర్నమెంటు నిర్వహిస్తున్న వారిని అభినందించారు.