ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
తాగునీటి బావికి మరమ్మతులు చేయాలి
Updated on: 2024-03-12 19:21:00

హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం శ్రీరాములపల్లి గ్రామంలోని బీడీల కంపెనీ వద్ద రోడ్డుకు ఆనుకొని ప్రమాదకరంగా ఉన్న గ్రామ తాగునీటి బావిని మరమ్మత్తులు చేయాలని గ్రామస్తులు కోరారు. విషయం తెలుసుకున్న కమలాపూర్ ఎంపీడీవో బాబు, ఏపీఓ రమేష్ పరిశీలించారు. అనంతరం ప్రజలకు ప్రమాదకరంగా ఉన్న బావి పునర్నిర్మాణం కోసం పై స్థాయి అధికారులతో మాట్లాడి తక్షణమే చర్యలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దేశిని ఐలయ్య గౌడ్, విరాటి మాధవరెడ్డి, దేశిని ప్రవీణ్, మేకల రాజు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.