ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
తాగునీటి బావికి మరమ్మతులు చేయాలి
Updated on: 2024-03-12 19:21:00

హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం శ్రీరాములపల్లి గ్రామంలోని బీడీల కంపెనీ వద్ద రోడ్డుకు ఆనుకొని ప్రమాదకరంగా ఉన్న గ్రామ తాగునీటి బావిని మరమ్మత్తులు చేయాలని గ్రామస్తులు కోరారు. విషయం తెలుసుకున్న కమలాపూర్ ఎంపీడీవో బాబు, ఏపీఓ రమేష్ పరిశీలించారు. అనంతరం ప్రజలకు ప్రమాదకరంగా ఉన్న బావి పునర్నిర్మాణం కోసం పై స్థాయి అధికారులతో మాట్లాడి తక్షణమే చర్యలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దేశిని ఐలయ్య గౌడ్, విరాటి మాధవరెడ్డి, దేశిని ప్రవీణ్, మేకల రాజు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.