ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
తాగునీటి బావికి మరమ్మతులు చేయాలి
Updated on: 2024-03-12 19:21:00

హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం శ్రీరాములపల్లి గ్రామంలోని బీడీల కంపెనీ వద్ద రోడ్డుకు ఆనుకొని ప్రమాదకరంగా ఉన్న గ్రామ తాగునీటి బావిని మరమ్మత్తులు చేయాలని గ్రామస్తులు కోరారు. విషయం తెలుసుకున్న కమలాపూర్ ఎంపీడీవో బాబు, ఏపీఓ రమేష్ పరిశీలించారు. అనంతరం ప్రజలకు ప్రమాదకరంగా ఉన్న బావి పునర్నిర్మాణం కోసం పై స్థాయి అధికారులతో మాట్లాడి తక్షణమే చర్యలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దేశిని ఐలయ్య గౌడ్, విరాటి మాధవరెడ్డి, దేశిని ప్రవీణ్, మేకల రాజు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.